ETV Bharat / state

Ration Biyyam: అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత

author img

By

Published : Jun 8, 2021, 4:38 PM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 660 కిలోల పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

illegally moving ration rice caught by police in secunderabad
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

సికింద్రాబాద్​లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్​ బియ్యాన్ని తీసుకువెళ్తున్నారన్న పక్కా సమాచారంతో నార్త్​ జోన్​ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. 660 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వారాసిగూడ, షాబాగూడలకు చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్, అబ్దుల్ హఫీజ్ ఖాన్, అబ్దుల్ షేర్ యాన్​లను పట్టుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సికింద్రాబాద్​లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్​ బియ్యాన్ని తీసుకువెళ్తున్నారన్న పక్కా సమాచారంతో నార్త్​ జోన్​ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. 660 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వారాసిగూడ, షాబాగూడలకు చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్, అబ్దుల్ హఫీజ్ ఖాన్, అబ్దుల్ షేర్ యాన్​లను పట్టుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.