ETV Bharat / state

జాతీయ పుస్తక ప్రదర్శన ముగిసింది - పుస్తక ప్రదర్శన ముగిసింది

హైదరాబాద్​ ఎన్టీఆర్​ మైదానంలో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శన  ముగిసింది. అన్ని రకాల పుస్తకాలు ఒకే చోట ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సందర్శకులు హర్హం వ్యక్తం చేశారు.

hyderabad-book-fest-end
పుస్తక ప్రదర్శన ముగిసింది
author img

By

Published : Jan 2, 2020, 4:57 AM IST

Updated : Jan 2, 2020, 7:41 AM IST

హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగిసింది. పది రోజుల పాటు పుస్తక ప్రియులను ఆకర్షించిన ఈ ప్రదర్శనను 10 లక్షల మంది సందర్శించినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

330కి పైగా ఏర్పాటైన స్టాళ్లలో వివిధ భాషల్లో పుస్తకాలను ప్రజలు కొనుగోలు చేశారు. పుస్తక ప్రదర్శను గత పది రోజుల్లో పలువురు ప్రముఖులు సందర్శించారు. 1985లో అశోక్ నగర్​లోని సెంట్రల్ లైబ్రరీలో చిన్నస్థాయిలో ఏర్పాటైన పుస్తక ప్రదర్శన నేడు ఈ స్థాయికి చేరుకోవటం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సారి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారని సందర్శకులు హర్షం తెలిపారు.

పుస్తక ప్రదర్శన ముగిసింది

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగిసింది. పది రోజుల పాటు పుస్తక ప్రియులను ఆకర్షించిన ఈ ప్రదర్శనను 10 లక్షల మంది సందర్శించినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

330కి పైగా ఏర్పాటైన స్టాళ్లలో వివిధ భాషల్లో పుస్తకాలను ప్రజలు కొనుగోలు చేశారు. పుస్తక ప్రదర్శను గత పది రోజుల్లో పలువురు ప్రముఖులు సందర్శించారు. 1985లో అశోక్ నగర్​లోని సెంట్రల్ లైబ్రరీలో చిన్నస్థాయిలో ఏర్పాటైన పుస్తక ప్రదర్శన నేడు ఈ స్థాయికి చేరుకోవటం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సారి అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారని సందర్శకులు హర్షం తెలిపారు.

పుస్తక ప్రదర్శన ముగిసింది

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

sample description
Last Updated : Jan 2, 2020, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.