ETV Bharat / state

ఏపీలో కొత్తగా 492 మందికి మహమ్మారి

author img

By

Published : Mar 23, 2021, 7:03 PM IST

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,94,536కు చేరింది.

ఏపీలో కొత్తగా 492 మందికి మహమ్మారి
ఏపీలో కొత్తగా 492 మందికి మహమ్మారి

ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,94,536కు చేరింది. కొవిడ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,193కు చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 256 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,84,727కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 2,616 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1,48,05,335 కరోనా శాంపిల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 168 మందికి కరోనా బారిన పడ్డారు.

ఏపీలో కొత్తగా 492 మందికి మహమ్మారి
ఏపీలో కొత్తగా 492 మందికి మహమ్మారి

ఇదీ చదవండి: రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత

ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,94,536కు చేరింది. కొవిడ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,193కు చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 256 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,84,727కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 2,616 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1,48,05,335 కరోనా శాంపిల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 168 మందికి కరోనా బారిన పడ్డారు.

ఏపీలో కొత్తగా 492 మందికి మహమ్మారి
ఏపీలో కొత్తగా 492 మందికి మహమ్మారి

ఇదీ చదవండి: రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.