రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్లోని జలవిహార్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మహానగర పరిధిలోని ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన బాధ్యతను నిర్వర్తిస్తానని తలసాని చెప్పారు.
ఇవీ చదవండి: 'పూర్తిస్థాయిలో కృషి చేస్తా'