ETV Bharat / state

మేడిపల్లి పోలీస్​స్టేషన్​ను ప్రారంభించిన హోంమంత్రి - MEDIPALLI POLICE STATION

తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శం అని హోమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. హైదరాబాద్​లోని పలు ఠాణాల్లో నూతన విభాగాలను ప్రారంభించారు.

రాష్ట్రంలో నేర శాతం తగ్గింది : మహమూద్ అలీ
author img

By

Published : Jul 1, 2019, 6:55 PM IST

రాచకొండ పోలీస్ కమిషనరేట్​ పరిధిలో మేడిపల్లి పోలీస్​స్టేషన్​ను ప్రారంభించారు హోంమంత్రి మహమూద్​అలీ. అన్ని అధునాతన సదుపాయాలు కలిగిన ఠాణా అని పేర్కొన్నారు. అనంతరం సరూర్​నగర్​లో నూతనంగా నిర్మించిన ఎల్బీనగర్ సీసీఎస్, ఐటీ సెల్, ఎస్​ఓటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంబర్​పేట్​లోని మోటార్ ట్రాన్స్​పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో నేర శాతం తగ్గిందన్నారు.
పోలీసులకు సీఎం పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. కాగజ్ నగర్ ఘటనలో అటవీ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అటవీ అధికారులు, అన్యాక్రాంతమైన అడవులను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినా, హరితహారంలో మొక్కలు నాటేందుకు వెళ్లినా పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.

పలు ఠాణాల్లో నూతన విభాగాలను ప్రారంభించిన హోం మంత్రి

ఇవీ చూడండి : దాడిపై ఎవరేం చెప్పాలో ఎమ్మెల్యే కోనప్ప హుకుం

రాచకొండ పోలీస్ కమిషనరేట్​ పరిధిలో మేడిపల్లి పోలీస్​స్టేషన్​ను ప్రారంభించారు హోంమంత్రి మహమూద్​అలీ. అన్ని అధునాతన సదుపాయాలు కలిగిన ఠాణా అని పేర్కొన్నారు. అనంతరం సరూర్​నగర్​లో నూతనంగా నిర్మించిన ఎల్బీనగర్ సీసీఎస్, ఐటీ సెల్, ఎస్​ఓటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంబర్​పేట్​లోని మోటార్ ట్రాన్స్​పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో నేర శాతం తగ్గిందన్నారు.
పోలీసులకు సీఎం పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. కాగజ్ నగర్ ఘటనలో అటవీ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అటవీ అధికారులు, అన్యాక్రాంతమైన అడవులను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినా, హరితహారంలో మొక్కలు నాటేందుకు వెళ్లినా పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.

పలు ఠాణాల్లో నూతన విభాగాలను ప్రారంభించిన హోం మంత్రి

ఇవీ చూడండి : దాడిపై ఎవరేం చెప్పాలో ఎమ్మెల్యే కోనప్ప హుకుం

Intro:TG_NZB_09_01_PERIGINA_VULI_DHRA_PKG_TS10123
(. ) ఉల్లి కోయకముందే కన్నీళ్లు పెట్టిస్తోంది కొన్ని అందుకు పోతే ధరలతో బెంబేలెత్తిస్తోంది 15 వరకు పలికిన ఉల్లిగడ్డ ధరలు రెట్టింపయ్యాయి.... కిలోకు 30 నుంచి 40 వరకు అమ్ముతున్నారు ...మార్కెట్ కు వెళ్లి ఉల్లి ధరలను ఖంగు తింటున్నారు వినియోగదారులు... నెల క్రితం ఉల్లి ధర కిలోకు రూ. 5 నుంచి 8 వరకు ఉండేది తర్వాత పెరుగుతూ వచ్చిన ధర రూ 20 వరకు చేరింది 10 రోజుల్లోనే ధర ఒక్కసారిగా పెరిగిపోయింది..loook
vo::: ఈ ధరలను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు... వర్షాలు కురిసిన తరువాత ఉల్లి ధరలు మరింత పెరగవచ్చని వ్యాపారులు అంటున్నారు... గత ఏడాది కూడా ఇలాగే ఉల్లిగడ్డ ధరలు పెరగడంతో వాడకాన్ని తగ్గించుకున్నారు హోటల్ లో ఏకంగా ఉల్లిపాయలు లేవని బోర్డులు సైతం తొలగించిన సందర్భాలు ఉన్నాయి ...ఈసారి కూడా ఉల్లిగడ్డ ధర మరింత పెరిగే అవకాశాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.... byte
byte... అనిల్ నగర వాసి


Body:ramakrishna


Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.