ETV Bharat / state

వేయి మంది పేదలకు నిత్యావసరాల పంపిణీ - groceries to needy in hyderabad

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతోన్న పేదలను పలువురు దాతలు, ప్రజాప్రతినిధులు ఆదుకుంటున్నారు. వారికి నిత్యావసరాలు అందజేస్తూ ఆకలి తీరుస్తున్నారు.

groceries distribution to needy at gosha mahal in hyderabad
వేయి మంది పేదలకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 9, 2020, 3:18 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతోన్న పేదలు, కార్మికులకు దాతలు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్​ గోషామహల్​ నియోజకవర్గంలో పేదలకు చేయూతనిచ్చేందుకు శ్రీకృష్ణ ట్రస్ట్ ముందుకొచ్చింది.

సుమారు వేయి మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించి కరోనాను తరిమి కొడదామని శ్రీకృష్ణ ట్రస్ట్ సభ్యులు అన్నారు.

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతోన్న పేదలు, కార్మికులకు దాతలు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్​ గోషామహల్​ నియోజకవర్గంలో పేదలకు చేయూతనిచ్చేందుకు శ్రీకృష్ణ ట్రస్ట్ ముందుకొచ్చింది.

సుమారు వేయి మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించి కరోనాను తరిమి కొడదామని శ్రీకృష్ణ ట్రస్ట్ సభ్యులు అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.