ETV Bharat / state

రాజ్​భవన్​లో భోజనంతో పాటు మాస్కులు

author img

By

Published : Apr 8, 2020, 4:36 PM IST

నిరుపేదలకు రాజ్​భవన్​ ప్రతి రోజూ భోజనం అందిస్తోంది. భోజనంతో పాటు వస్త్రంతో మాస్కులను ఇస్తున్నారు. మాస్కులను గవర్నర్​ తమిళిసై పరిశీలించి.. టైలర్లను అభినందిచారు.

governor tamilisai
governor tamilisai

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు రాజ్ భవన్ ప్రతి రోజూ భోజనం సమకూరుస్తోంది. రాజ్​భవన్​లో భోజనం సిద్ధం చేసి ప్రతి రోజూ వంద మందికి చొప్పున అందిస్తున్నారు. అక్కడకు వచ్చే వారికి వస్త్రంతో చేసిన మాస్క్​లను ఇస్తున్నారు.

రాజ్ భవన్​లోని టైలర్లు ప్రతి రోజూ 60 నుంచి 70 మాస్కులను తయారు చేస్తున్నారు. మాస్కులను పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... టైలర్లను అభినందించారు.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు రాజ్ భవన్ ప్రతి రోజూ భోజనం సమకూరుస్తోంది. రాజ్​భవన్​లో భోజనం సిద్ధం చేసి ప్రతి రోజూ వంద మందికి చొప్పున అందిస్తున్నారు. అక్కడకు వచ్చే వారికి వస్త్రంతో చేసిన మాస్క్​లను ఇస్తున్నారు.

రాజ్ భవన్​లోని టైలర్లు ప్రతి రోజూ 60 నుంచి 70 మాస్కులను తయారు చేస్తున్నారు. మాస్కులను పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... టైలర్లను అభినందించారు.

ఇదీ చూడండి: ఆ దుకాణంలో అమ్మేవాళ్లు లేరు... కానీ కొనుక్కోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.