ETV Bharat / state

సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన - జీహెచ్​ఎంసీ 2020 పోలింగ్

సనత్​నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఓట్ల లెక్కింపునకు శిక్షణ ఇచ్చి... అనుమతించట్లేదని వాపోయారు.

ghmc-elections-counting-employees-protest-at-sanathnagar
సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Dec 4, 2020, 8:48 AM IST

Updated : Dec 4, 2020, 10:15 AM IST

సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఓట్ల లెక్కింపునకు పిలిచి అనుమతించట్లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ ఇచ్చి విధులు కేటాయించారంటున్న ఉద్యోగులు... ఇవాళ ఉదయం లెక్కింపు కేంద్రాలకు రాగానే... సరిపడా సిబ్బంది ఉన్నారంటూ ఇళ్లకు వెళ్లిపొమ్మంటున్నారని తెలిపారు. తాము ఎన్నికల విధులకు వచ్చినట్లు హాజరు కూడా వేయట్లేదని వాపోయారు.

సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఓట్ల లెక్కింపునకు పిలిచి అనుమతించట్లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ ఇచ్చి విధులు కేటాయించారంటున్న ఉద్యోగులు... ఇవాళ ఉదయం లెక్కింపు కేంద్రాలకు రాగానే... సరిపడా సిబ్బంది ఉన్నారంటూ ఇళ్లకు వెళ్లిపొమ్మంటున్నారని తెలిపారు. తాము ఎన్నికల విధులకు వచ్చినట్లు హాజరు కూడా వేయట్లేదని వాపోయారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ పేరుతో సైబర్‌ మోసానికి స్కెచ్.. హెచ్చరించిన ఇంటర్‌పోల్‌

Last Updated : Dec 4, 2020, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.