హైదరాబాద్ వనస్థలిపురం వెల్ఫేర్ అసోసియేషన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం 50 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ జగదీష్, వైస్ ప్రెసిడెంట్ బీరం దత్తు, జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఆర్గనైజేషన్ సెక్రటరీ శరత్, వైస్ ప్రెసిడెంట్ జాన్ యెండపల్లి ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష