ETV Bharat / state

జాంబాగ్‌లో నిత్యావసర సరకుల పంపిణీ - ఆదిత్య కృష్ణ స్వచ్ఛంద సంస్థ

లాక్‌డౌన్ నేపథ్యంలో... భాగ్యనగర్‌లో ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులు, నిరుపేదల ఆకలి తీరుస్తోంది ఓ స్వచ్ఛంద సంస్థ. గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్‌లో 2వేల మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది.

food items distributed by aditya krishna charitable trust to poor people in jambagh
జాంబాగ్‌లో నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : Apr 6, 2020, 5:32 PM IST

హైదరాబాద్‌లోని పేదలు, కూలీలకు ఆదిత్య కృష్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్యర్వంలో గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్‌లో 2వేల మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి రోజు ఒక వెయ్యి నుంచి 2వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్‌ ఛైర్మన్, తెరాస నాయకుడు నంద కిషోర్ బిలాల్ తెలిపారు.

ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఉన్నపుడే వైరస్‌ను పూర్తిగా నివారించవచ్చని.. ప్రభుత్వం ఆదేశాలను అందరూ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లోని పేదలు, కూలీలకు ఆదిత్య కృష్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్యర్వంలో గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్‌లో 2వేల మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి రోజు ఒక వెయ్యి నుంచి 2వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్‌ ఛైర్మన్, తెరాస నాయకుడు నంద కిషోర్ బిలాల్ తెలిపారు.

ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఉన్నపుడే వైరస్‌ను పూర్తిగా నివారించవచ్చని.. ప్రభుత్వం ఆదేశాలను అందరూ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'రోగ నిరోధక శక్తిని పెంచే మహారాజ పోషకాలు ఇవే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.