ETV Bharat / state

ఉజ్జయినీ మహంకాళికి బోనాలు సమర్పించిన కవిత

సికింద్రాబాద్  ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. వెయ్యి మందికి పైగా మహిళలు బోనమెత్తుకుని కవిత వెంట వచ్చి అమ్మవారికి బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు.

author img

By

Published : Jul 21, 2019, 7:19 PM IST

Updated : Jul 21, 2019, 11:45 PM IST

బోనాలు సమర్పించిన కవిత

సికింద్రాబాద్​ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి మాజీ ఎంపీ కవిత బోనాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి నుంచి కవిత బోనమెత్తుకుని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. కవిత బోనం ముందు దారి పోడవునా పోతరాజుల విన్యాసాలు, డప్పు వాద్యాలు ఆకట్టుకున్నాయి. కవితకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

ఉజ్జయినీ మహంకాళికి బోనాలు సమర్పించిన కవిత

ఇదీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'

సికింద్రాబాద్​ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి మాజీ ఎంపీ కవిత బోనాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి నుంచి కవిత బోనమెత్తుకుని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. కవిత బోనం ముందు దారి పోడవునా పోతరాజుల విన్యాసాలు, డప్పు వాద్యాలు ఆకట్టుకున్నాయి. కవితకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

ఉజ్జయినీ మహంకాళికి బోనాలు సమర్పించిన కవిత

ఇదీ చూడండి: 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'

Intro:tg_srd_27_21_citu_gate_meeting_ts10059
( )... కార్మిక సంక్షేమం సీఐటీయూతోనే సాధ్యమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం దిగ్వాల్‌ ఫిరమల్‌ హెల్త్‌ కేర్‌ పరిశ్రమలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం జరిగే ఎన్నికల్లో కార్మికులు సీఐటీయూకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. Body:రిపోర్టర్‌: అహ్మద్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి జిల్లా Conclusion:8008573254
Last Updated : Jul 21, 2019, 11:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.