ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 5PM

author img

By

Published : May 19, 2020, 4:59 PM IST

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

etv-bharat-top-ten-news-at-5pm
టాప్ 10 న్యూస్ @ 5PM

ఏపీ జలవనరుల శాఖకు లేఖ

ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం ఏమని లేఖ రాశారంటే..

ఎడారిగా తెలంగాణ

ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని కాంగ్రెస్​ నాయకులు మండిపడ్డారు. పోతిరెడ్డిపాడుపై హస్తం నేతల ఘాటు వ్యాఖ్యలివే..

ముస్తాబాద్​లో కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​ మండలంలో మంత్రి కేటీఆర్​ పర్యటించారు. ఆయన ప్రారంభించిన అభివృద్ధి పనులు చూడండి..

పోటెత్తిన కూలీలు

ముంబయి బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకేసారి స్టేషన్​కు వేలాది మంది పోటెత్తారు. వారిని పోలీసులు అదుపులోకి ఎలా తీసుకొచ్చారంటే..

లోకల్​ ఫైట్

తమిళనాడులోని ఓ గ్రామంలో రెండు రాజకీయ పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. తారాస్థాయికి చేరిన ఈ గొడవకు కారణాలివే..

అప్పుడే రీఓపెనింగ్

కరోనా వల్ల లాక్​డౌన్​లో ఉన్న న్యూయార్క్​ ప్రభుత్వం నిర్దేశించిన ఏడు లక్ష్యాలు సాధించినప్పుడే తిరిగితెరుచుకుంటుందని మేయర్​ డి బ్లేసియా తెలిపారు. ఆ ఏడు లక్ష్యాలేంటంటే..

స్మార్ట్​ 'మాస్క్'

అమెరికాకు చెందిన పరిశోధకులు సెన్సార్ల సహాయంతో కరోనాను గుర్తించే మాస్కును రూపొందించారు. ఆ స్మార్ట్​ మాస్క్ విశేషాలు మీరు చూసేయండి..

లాభపడిన మార్కెట్లు

నిన్నటి నష్టాల నుంచి తేరుకుని దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​లో వృద్ధికి కారణాలేంటంటే..

హిట్​మ్యాన్​ టాక్స్​

సోమవారం భారత స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​తో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో పాల్గొన్న హిట్​మ్యాన్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ రికీ పాంటింగ్​ గురించి వెల్లడించిన పలు ఆసక్తికరమైన విషయాలు..

ఎంజాయ్​ చేస్తున్న సినీతారలు

లాక్​డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సినీ తారలు. తాజాగా అభిమానులతో వారు ఏం పంచుకున్నారో ఓసారి చూసేయండి.

ఏపీ జలవనరుల శాఖకు లేఖ

ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం ఏమని లేఖ రాశారంటే..

ఎడారిగా తెలంగాణ

ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని కాంగ్రెస్​ నాయకులు మండిపడ్డారు. పోతిరెడ్డిపాడుపై హస్తం నేతల ఘాటు వ్యాఖ్యలివే..

ముస్తాబాద్​లో కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​ మండలంలో మంత్రి కేటీఆర్​ పర్యటించారు. ఆయన ప్రారంభించిన అభివృద్ధి పనులు చూడండి..

పోటెత్తిన కూలీలు

ముంబయి బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకేసారి స్టేషన్​కు వేలాది మంది పోటెత్తారు. వారిని పోలీసులు అదుపులోకి ఎలా తీసుకొచ్చారంటే..

లోకల్​ ఫైట్

తమిళనాడులోని ఓ గ్రామంలో రెండు రాజకీయ పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. తారాస్థాయికి చేరిన ఈ గొడవకు కారణాలివే..

అప్పుడే రీఓపెనింగ్

కరోనా వల్ల లాక్​డౌన్​లో ఉన్న న్యూయార్క్​ ప్రభుత్వం నిర్దేశించిన ఏడు లక్ష్యాలు సాధించినప్పుడే తిరిగితెరుచుకుంటుందని మేయర్​ డి బ్లేసియా తెలిపారు. ఆ ఏడు లక్ష్యాలేంటంటే..

స్మార్ట్​ 'మాస్క్'

అమెరికాకు చెందిన పరిశోధకులు సెన్సార్ల సహాయంతో కరోనాను గుర్తించే మాస్కును రూపొందించారు. ఆ స్మార్ట్​ మాస్క్ విశేషాలు మీరు చూసేయండి..

లాభపడిన మార్కెట్లు

నిన్నటి నష్టాల నుంచి తేరుకుని దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​లో వృద్ధికి కారణాలేంటంటే..

హిట్​మ్యాన్​ టాక్స్​

సోమవారం భారత స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​తో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో పాల్గొన్న హిట్​మ్యాన్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ రికీ పాంటింగ్​ గురించి వెల్లడించిన పలు ఆసక్తికరమైన విషయాలు..

ఎంజాయ్​ చేస్తున్న సినీతారలు

లాక్​డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సినీ తారలు. తాజాగా అభిమానులతో వారు ఏం పంచుకున్నారో ఓసారి చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.