ETV Bharat / state

essentials distribution: దైవ సేవకులకు నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : Jun 5, 2021, 5:51 PM IST

హైదరాబాద్‌ సీతాఫల్‌ మండిలో కేఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కరోనా లాక్​డౌన్​(Lock down)కారణంగా ఇబ్బందులు పడుతున్న.. సుమారు 50 మంది దైవ సేవకులకు నిత్యావసరాలు (essentials distribution) అందజేశారు.

Distribution of essentials
essentials distribution: దైవ సేవకులకు నిత్యావసరాలు పంపిణీ

లాక్‌డౌన్‌(Lock down) కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దైవ సేవకులకు కేఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ(essentials distribution) చేశారు. హైదరాబాద్‌ సీతాఫల్‌ మండిలో ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌ సుమారు 50 మంది దైవ సేవకులకు సరకులు అందజేశారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో పలువురు సేవకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. దీంతో తనకు తోసిన మేరకు సహాయం చేసినట్లు ఆయన చెప్పారు.

ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్న ప్రేమ్‌కుమార్‌…తనకు వచ్చిన జీతంలోనే కొంత భాగం ఇలా సేవ కార్యక్రమాల కోసం వేచ్చిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే మరింత విసృతంగా సేవా కార్యక్రమాలు చేస్తానని ప్రేమ్‌కుమార్‌ చెబుతున్నాడు.

ఇదీ చూడండి: Covid : కరోనాకు బలవుతున్న తల్లిదండ్రులు.. అనాథలుగా మారుతున్న పిల్లలు

లాక్‌డౌన్‌(Lock down) కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దైవ సేవకులకు కేఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ(essentials distribution) చేశారు. హైదరాబాద్‌ సీతాఫల్‌ మండిలో ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌ సుమారు 50 మంది దైవ సేవకులకు సరకులు అందజేశారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో పలువురు సేవకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. దీంతో తనకు తోసిన మేరకు సహాయం చేసినట్లు ఆయన చెప్పారు.

ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్న ప్రేమ్‌కుమార్‌…తనకు వచ్చిన జీతంలోనే కొంత భాగం ఇలా సేవ కార్యక్రమాల కోసం వేచ్చిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే మరింత విసృతంగా సేవా కార్యక్రమాలు చేస్తానని ప్రేమ్‌కుమార్‌ చెబుతున్నాడు.

ఇదీ చూడండి: Covid : కరోనాకు బలవుతున్న తల్లిదండ్రులు.. అనాథలుగా మారుతున్న పిల్లలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.