ETV Bharat / state

శ్రీ కృష్ణ ట్రస్ట్​ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ - శ్రీ కృష్ణ ట్రస్ట్​ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ

లాక్​డౌన్​ వేళ ఉపాధి లేక అవస్థలు పడుతున్న నిరుపేదలకు పలువురు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని.. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

sri krishna trust
శ్రీ కృష్ణ ట్రస్ట్​ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ
author img

By

Published : May 5, 2020, 4:48 PM IST

హైదరాబాద్​లోని పూసల బస్తీ, సీతారాం బాగ్​లో శ్రీ కృష్ణ ట్రస్ట్​ ఆధ్వర్యంలో వెయ్యి మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలని శ్రీ కృష్ణ ట్రస్ట్ ప్రతినిధులు ఇంటి వద్దకే సరుకులు తెచ్చి ఇస్తారని తెలిపారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లాక్​డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించి వ్యాప్తి కట్టడికి తమ వంతు కృషి చేయాలన్నారు.

హైదరాబాద్​లోని పూసల బస్తీ, సీతారాం బాగ్​లో శ్రీ కృష్ణ ట్రస్ట్​ ఆధ్వర్యంలో వెయ్యి మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలని శ్రీ కృష్ణ ట్రస్ట్ ప్రతినిధులు ఇంటి వద్దకే సరుకులు తెచ్చి ఇస్తారని తెలిపారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లాక్​డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించి వ్యాప్తి కట్టడికి తమ వంతు కృషి చేయాలన్నారు.

ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.