ETV Bharat / state

సచివాలయంలో మసీదుల కూల్చివేతపై షబ్బీర్​ అలీ​ ఆగ్రహం - హైదరాబాద్​ వార్తలు

సచివాలయంలో మసీదుల కూల్చివేతపై కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​ నిర్ణయానికి అసదుద్దీన్​ ఓవైసీ మద్దతు పలకడం దారుణమన్నారు.

congress leader shabbir ali respond on masjids demolished in hyderabad
మసీదుల కూల్చివేతపై షబ్బీర్​ అలీ​ ఆగ్రహం
author img

By

Published : Jul 11, 2020, 4:58 PM IST

హైదరాబాద్​ సచివాలయంలో మసీదుల కూల్చివేతపై ముస్లిం సోదరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ అన్నారు. మసీదులు తిరిగి నిర్మిస్తామని కేసీఆర్​ చెప్పడం.. ప్రతిగా అసదుద్దీన్​ ఓవైసీ ఆ నిర్ణయాన్ని స్వాగతించడం దారుణమన్నారు.

మసీదుల కూల్చివేతను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్​ మైనారిటీ సెల్​ కోరినట్లుగా నల్ల జెండాలతో నిరసన తెలపాలని కోరారు.

మసీదుల కూల్చివేతపై షబ్బీర్​ అలీ​ ఆగ్రహం

ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

హైదరాబాద్​ సచివాలయంలో మసీదుల కూల్చివేతపై ముస్లిం సోదరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ అన్నారు. మసీదులు తిరిగి నిర్మిస్తామని కేసీఆర్​ చెప్పడం.. ప్రతిగా అసదుద్దీన్​ ఓవైసీ ఆ నిర్ణయాన్ని స్వాగతించడం దారుణమన్నారు.

మసీదుల కూల్చివేతను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్​ మైనారిటీ సెల్​ కోరినట్లుగా నల్ల జెండాలతో నిరసన తెలపాలని కోరారు.

మసీదుల కూల్చివేతపై షబ్బీర్​ అలీ​ ఆగ్రహం

ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.