ETV Bharat / state

CM KCR: ధాన్యం కొనుగోళ్ల అంశంపై దృష్టి సారించిన సీఎం.. ఇవాళ మరోమారు సమీక్ష - telangana news

ధాన్యం కొనుగోళ్ల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టి సారించారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి, తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో సీఎం ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

CM KCR: ధాన్యం కొనుగోళ్ల అంశంపై దృష్టి సారించిన సీఎం.. ఇవాళ మరోమారు సమీక్ష
CM KCR: ధాన్యం కొనుగోళ్ల అంశంపై దృష్టి సారించిన సీఎం.. ఇవాళ మరోమారు సమీక్ష
author img

By

Published : Dec 4, 2021, 3:09 AM IST

ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగా ఇవాళ మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి, తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో సీఎం ఈ మధ్యాహ్నం ప్రగతిభవన్​లో సమావేశం కానున్నారు.

ధాన్యం కొనుగోళ్ల విషయమై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెరాస ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయంపై స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వివరించారు. దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చదవండి:

ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగా ఇవాళ మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి, తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో సీఎం ఈ మధ్యాహ్నం ప్రగతిభవన్​లో సమావేశం కానున్నారు.

ధాన్యం కొనుగోళ్ల విషయమై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెరాస ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయంపై స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వివరించారు. దీంతో తదుపరి ఏం చేయాలన్న విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చదవండి:

central clarity on paddy procurement : స్పష్టంగా చెప్పాం.. అయినా తెరాస గందరగోళం సృష్టిస్తోంది: పీయూష్‌ గోయల్‌

TRS MPs on Paddy Procurement: 'గోయెల్‌ ప్రకటన తూతూ మంత్రంగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.