ETV Bharat / state

కరాచీ బేకరీలో చోరీ.. రూ. 10 లక్షలు మాయం - కరాచీ బేకరీలో దొంగతనం

హైదరాబాద్​ ఎంజే మార్కెట్​లోని కరాచీ బేకరీలో చోరీ జరిగింది. లాక్​డౌన్ కారణంగా దుకాణంలో ఉంచిన రూ. 10 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.

Chori in karachi bekary in mj market
కరాచీ బేకరీలో చోరీ.. రూ. 10 లక్షలు మాయం
author img

By

Published : Apr 29, 2020, 5:55 PM IST

హైదరాబాద్ ఎంజే మార్కెట్ కూడలిలోని కరాచీ బేకరీలో చోరీ జరిగింది. దుకాణం వెనుక ఉన్న షటర్ తొలిగించి రూ. 10 పది లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారని బేకరీ యాజమాన్యం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్​డౌన్ కారణంగా కౌంటర్​లోని నగదును అలాగే ఉంచినట్లు వారు పోలీసులకు తెలిపారు. బేకరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించి... దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ ఎంజే మార్కెట్ కూడలిలోని కరాచీ బేకరీలో చోరీ జరిగింది. దుకాణం వెనుక ఉన్న షటర్ తొలిగించి రూ. 10 పది లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారని బేకరీ యాజమాన్యం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్​డౌన్ కారణంగా కౌంటర్​లోని నగదును అలాగే ఉంచినట్లు వారు పోలీసులకు తెలిపారు. బేకరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించి... దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా జమానా.. వేస్తారు జరిమానా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.