విహారయాత్ర కోసం జలవిహార్కు వచ్చిన ఒక బాలుడు తప్పిపోయిన సంఘటన హైదరాబాద్ రాంగోపాల్పేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 2న జలవిహార్కు వచ్చిన అబ్బాయి కనిపించకుండా పోయాడు. ఇతను సూరారంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి వయస్సు 17 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
విహారయాత్రకు వచ్చి... తప్పిపోయిన బాలుడు - BOY MISSING
హైదరాబాద్కు విహారయాత్ర కోసం జలవిహార్కు వచ్చిన 17 సంవత్సరాల బాలుడు ఈనెల 2న తప్పిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![విహారయాత్రకు వచ్చి... తప్పిపోయిన బాలుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3469008-964-3469008-1559650804886.jpg?imwidth=3840)
విహారయాత్రకు కోసం వచ్చి... తప్పిపోయిన బాలుడు
విహారయాత్ర కోసం జలవిహార్కు వచ్చిన ఒక బాలుడు తప్పిపోయిన సంఘటన హైదరాబాద్ రాంగోపాల్పేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 2న జలవిహార్కు వచ్చిన అబ్బాయి కనిపించకుండా పోయాడు. ఇతను సూరారంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి వయస్సు 17 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
విహారయాత్రకు కోసం వచ్చి... తప్పిపోయిన బాలుడు
విహారయాత్రకు కోసం వచ్చి... తప్పిపోయిన బాలుడు
Hyd_Tg_30_04_Water Solutions Seminar_Ab_C1
Note: Feed Etv Bharat
Contributor: Bhushanam
( ) ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ( ఇండియా ) తెలంగాణ రాష్ట్ర కేంద్రం ఆధ్వర్యంలో వాటర్ సొల్యూషన్స్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ అనే అంశంపై హైద్రాబాద్ లో సదస్సు జరిగింది. ఖైరతాబాద్ విశ్వేశ్వర భవన్ లో జరిగిన ఈ సదస్సులో ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ( ఇండియా ) అధ్యక్షుడు డా.గుణరాజా తో పాటు పలువురు నిపుణులు పాల్గొన్నారు . హైద్రాబాద్ నగరంలో రోజు రోజుకు మంచి నీటి కొరత ఏర్పడుతుందని... ఆ నీటిని కాపాడుకొనేందుకు నూతన టెక్నాలజీ ఉపయోగించుకోవాలని నిపుణులు కోరారు. ముక్యంగా మంచినీటి సరఫరాలో పైపుల ద్వారా చాలా వరకు లీకేజ్ సమస్య ఉందని పేర్కొన్నారు. పాత పద్ధతి వల్ల ఈ లీకేజ్ సమస్య ఉత్పన్నం అవుతుందని ... నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్లే ఈ సమస్య కు పరిష్కారం ఆవుతుందన్నారు. ఈ సదస్సులు నిపుణులు చేసిన పలు సూచనలు, నిర్ణయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ( ఇండియా ) ఛైర్మెన్ డా.రమేశ్వర్ రావు తెలిపారు.
బైట్ : డా.రమేశ్వర్ రావు (తెలంగాణ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ( ఇండియా ) ఛైర్మెన్ )
TAGGED:
BOY MISSING