ఏపీ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచే అమల్లోకొస్తాయని వెల్లడించారు. ఈ నెల 4న శాసనసభ, మండలి సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. సభలు నిరవధిక వాయిదా పడిన తర్వాత వాటిని గవర్నర్ ప్రోరోగ్ చేస్తుంటారు.
ఇదీ చదవండి: రామోజీరావు బ్లాంక్ చెక్ ఇచ్చారు: సుధాచంద్రన్