ETV Bharat / state

'లాక్​డౌన్​ ముగిసేవరకు పేదలకు సాయమందిస్తాం' - groceries distribution by aditya krishna trust

కరోనా వైరస్ బారి నుంచి ప్రజల్ని కాపాడటానికి ఓ వైపు నిరంతరం విధులు నిర్వహిస్తూనే మరోవైపు లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్న పేదలు, వలస కూలీలకు తెలంగాణ పోలీసులు సాయం చేస్తున్నారు. హైదరాబాద్​ సుల్తాన్​బజార్​ పోలీసులు పేదలు, కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు.

adithya-krishna-trust-distributed-groceries-to-needy-and-migrant-workers-in-hyderabad
'లాక్​డౌన్​ ముగిసేవరకు పేదలకు సాయమందిస్తాం'
author img

By

Published : May 26, 2020, 4:05 PM IST

హైదరాబాద్​లో లాక్​డౌన్​తో ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్నపేదలు, వలస కూలీలకు సుల్తాన్​ బజార్​ పోలీసులు చేయూతనిచ్చారు. పేదలకు, కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు.

గోషామహల్​ నియోజకవర్గంలో లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్న పేదలు, వలస కార్మికులకు ఆదిత్య కృష్ణ ట్రస్ట్ చేయూతనిస్తోంది. 54 రోజులుగా అబిడ్స్, సుల్తాన్​ బజార్ వంటి పలు ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలు అందజేస్తున్నారు.

లాక్​డౌన్​ ముగిసే వరకు పేదలు, వలస కూలీలకు అండగా ఉంటామని ట్రస్ట్ ఛైర్మన్ నందకిశోర్ బిలాల్ తెలిపారు. కరోనా వంటి ఆపత్కాలంలో తమకు చేతనైనంత సాయం చేస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్​లో లాక్​డౌన్​తో ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్నపేదలు, వలస కూలీలకు సుల్తాన్​ బజార్​ పోలీసులు చేయూతనిచ్చారు. పేదలకు, కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు.

గోషామహల్​ నియోజకవర్గంలో లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్న పేదలు, వలస కార్మికులకు ఆదిత్య కృష్ణ ట్రస్ట్ చేయూతనిస్తోంది. 54 రోజులుగా అబిడ్స్, సుల్తాన్​ బజార్ వంటి పలు ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలు అందజేస్తున్నారు.

లాక్​డౌన్​ ముగిసే వరకు పేదలు, వలస కూలీలకు అండగా ఉంటామని ట్రస్ట్ ఛైర్మన్ నందకిశోర్ బిలాల్ తెలిపారు. కరోనా వంటి ఆపత్కాలంలో తమకు చేతనైనంత సాయం చేస్తున్నామని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.