ETV Bharat / state

TS CORONA CASES: రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా... కొత్తగా 784 కేసులు - corona cases in telangana

తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 784 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,455 కొవిడ్​ క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. మరణాలు
రాష్ట్రంలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. మరణాలు
author img

By

Published : Jul 6, 2021, 9:03 PM IST

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,05,186 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 784 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,28,282కి చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

24 గంటల వ్యవధిలో ఐదుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,703కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,028 మంది కోలుకోవడం ద్వారా కోలుకున్న వారి సంఖ్య 6,13,124కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,455 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,05,186 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 784 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,28,282కి చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

24 గంటల వ్యవధిలో ఐదుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,703కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,028 మంది కోలుకోవడం ద్వారా కోలుకున్న వారి సంఖ్య 6,13,124కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,455 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: RAIN: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.