ETV Bharat / state

రాష్ట్రంలో మరో 150 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Feb 7, 2021, 10:25 AM IST

తెలంగాణలో మరో 150 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్​తో ఇద్దరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,610కి చేరింది.

150 new corona cases has reported in telangana last 24 hours
రాష్ట్రంలో మరో 150 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. తాజాగా కొవిడ్​తో ఇద్దరు మృతి చెందాగా.. మొత్తం మృతుల సంఖ్య 1,610కి పెరిగింది. వైరస్​ నుంచి మరో 186 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,92,032కు చేరింది.

తెలంగాణలో ప్రస్తుతం 1,939 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 808 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 25 కరోనా కేసులు రాగా... మిగిలిన కేసులు జిల్లాల్లో నమోదయ్యాయి.

రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. తాజాగా కొవిడ్​తో ఇద్దరు మృతి చెందాగా.. మొత్తం మృతుల సంఖ్య 1,610కి పెరిగింది. వైరస్​ నుంచి మరో 186 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,92,032కు చేరింది.

తెలంగాణలో ప్రస్తుతం 1,939 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 808 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 25 కరోనా కేసులు రాగా... మిగిలిన కేసులు జిల్లాల్లో నమోదయ్యాయి.

ఇదీ చదవండి: నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం... 'సీఎంగా కేటీఆర్​'పై స్పష్టత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.