ETV Bharat / state

ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి

author img

By

Published : Jun 3, 2020, 7:03 PM IST

Updated : Jun 3, 2020, 8:06 PM IST

v
ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి

18:55 June 03

ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాళ్లపురం వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఛత్తీస్​గఢ్​కు చెందిన ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జీడిపల్లికి నిత్యావసర వస్తువులు తీసుకెళ్తుండగా.. ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.   

ఇవీ చూడండి: ఇంట్లోనే ఉన్న బోల్డ్‌ బ్యూటీ.. అయినా కరోనా!

18:55 June 03

ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాళ్లపురం వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఛత్తీస్​గఢ్​కు చెందిన ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జీడిపల్లికి నిత్యావసర వస్తువులు తీసుకెళ్తుండగా.. ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.   

ఇవీ చూడండి: ఇంట్లోనే ఉన్న బోల్డ్‌ బ్యూటీ.. అయినా కరోనా!

Last Updated : Jun 3, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.