ETV Bharat / state

భద్రాద్రిలో వైభవంగా వెండిరథ సేవ

భద్రాద్రిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి రథ సేవ నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రధాన ఆలయం చుట్టూ.. స్వామివారిని ఊరేగించారు.

author img

By

Published : Aug 16, 2019, 7:57 PM IST

భద్రాద్రి

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వెండి రథ సేవ వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల కోరిక మేరకు రామయ్యకు వెండి రథసేవ చేపట్టారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ప్రధాన ఆలయం చుట్టూ.. స్వామివారిని ఊరేగించారు. వెండి రథంలో కూర్చున్న లక్ష్మణ సమేత సీతారాములను చూసి భక్తులు శ్రీరామ జయ రామ భద్రాద్రి రామ కరుణించు రామా అంటూ ప్రణమిల్లారు.

వైభవంగా వెండిరథ సేవ

ఇవీ చూడండి.. సచిన్​ను సమం చేసిన కివీస్ బౌలర్

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వెండి రథ సేవ వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల కోరిక మేరకు రామయ్యకు వెండి రథసేవ చేపట్టారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ప్రధాన ఆలయం చుట్టూ.. స్వామివారిని ఊరేగించారు. వెండి రథంలో కూర్చున్న లక్ష్మణ సమేత సీతారాములను చూసి భక్తులు శ్రీరామ జయ రామ భద్రాద్రి రామ కరుణించు రామా అంటూ ప్రణమిల్లారు.

వైభవంగా వెండిరథ సేవ

ఇవీ చూడండి.. సచిన్​ను సమం చేసిన కివీస్ బౌలర్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.