మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు తరలివచ్చి.. పూజలు నిర్వహిస్తున్నారు.
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
నేడు మహాశివరాత్రిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి.
![భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు Temples crowded with devotees in badradri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6147651-887-6147651-1582251756631.jpg?imwidth=3840)
ఈ సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలను సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో దేవాలయాలు కళకళలాడుతున్నాయి.
ఇదీ చూడండి: మియాపూర్లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు తరలివచ్చి.. పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలను సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో దేవాలయాలు కళకళలాడుతున్నాయి.