ETV Bharat / state

నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఓటెయ్యండి: కోదండరాం - kodandram election campaigning at illandu

ఖమ్మం, వరగంల్​, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని ప్రొఫెసర్​ కోదండరాం ఇల్లందులో చేపట్టారు. ఎన్నికల్లో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగుతామని ఆయన వివరించారు.

election campaigning in bhadradri district
పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోదండరాం
author img

By

Published : Oct 22, 2020, 12:16 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఖమ్మం, వరగంల్​, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ప్రొఫెసర్​ కోదండరాం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇల్లందులో తెజస, సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ తదితర పార్టీల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఎన్నికల నేపథ్యంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కుదిరితే ఐక్యంగా లేకపోతే ప్రొఫెసర్​ జయశంకర్​ చెప్పినట్లు సమాంతరంగా సాగుతామని తెలిపారు. తెలంగాణ వనరులు, ఖనిజాలు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన దొరకాలని కోదండరాం ఆకాంక్షించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఖమ్మం, వరగంల్​, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ప్రొఫెసర్​ కోదండరాం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇల్లందులో తెజస, సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ తదితర పార్టీల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఎన్నికల నేపథ్యంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కుదిరితే ఐక్యంగా లేకపోతే ప్రొఫెసర్​ జయశంకర్​ చెప్పినట్లు సమాంతరంగా సాగుతామని తెలిపారు. తెలంగాణ వనరులు, ఖనిజాలు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన దొరకాలని కోదండరాం ఆకాంక్షించారు.

ఇదీ చదవండిః మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.