భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వాహనదారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. రహదారిపైకి వచ్చిన వారిలో కొందరు మాస్కులు ధరించగా.. మరికొందరు మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. పట్టణంలోని సుమారు 40 శాతం వరకు దుకాణాలను తెరిచారు. రోడ్డుపైకి వచ్చే వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు