ETV Bharat / state

కొత్తగూడెంలో వైద్యురాలికి తొలి టీకా

author img

By

Published : Jan 16, 2021, 1:31 PM IST

కొత్తగూడెంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్యురాలికి మొదటి టీకా వేశారు. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు.

covid-vaccination-program-launched-by-collector-at-kothagudem-in-in-bhadradri-kothagudem-district
కొత్తగూడెంలో వైద్యురాలికి తొలి టీకా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎం.వి.వి రెడ్డి ప్రారంభించారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలికి మొదటి టీకాను వేశారు.

జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కొత్తగూడెంలో 2, ఇల్లందు, భద్రాచలంలో ఒక్కో కేంద్రంలో టీకాలు వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకి 30మంది చొప్పన ఈ టీకా వేయనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎం.వి.వి రెడ్డి ప్రారంభించారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలికి మొదటి టీకాను వేశారు.

జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కొత్తగూడెంలో 2, ఇల్లందు, భద్రాచలంలో ఒక్కో కేంద్రంలో టీకాలు వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకి 30మంది చొప్పన ఈ టీకా వేయనున్నారు.

ఇదీ చదవండి: చారిత్రక ఘట్టం: టీకా పంపిణీకి మోదీ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.