ETV Bharat / state

కొత్తగూడెంలో తెరాస ఎమ్మెల్సీ సన్నాహక సభ - telangana updates

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం, వరంగల్, నల్గొండ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు. స్థానిక శాసన సభ్యుడు హనుమా వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ సభ ఏర్పాటు చేశారు.

Bhadradri in Kottagudem district .. Khammam, Warangal, Nalgonda Terasa MLC candidate Palla Rajeshwar Reddy conducted election preparatory meeting
కొత్తగూడెంలో.. తెరాస ఎమ్మెల్సీ సన్నాహాక సభ
author img

By

Published : Feb 25, 2021, 9:39 AM IST

ఖమ్మం, వరంగల్, నల్గొండ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్నికల సన్నాహక సభ ఏర్పాటు చేశారు.ఆరు సంవత్సరాలుగా నిత్యం పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తున్నానని..తనను గెలిపించి రాష్ట అభివృద్ధిలో భాగం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం, వరంగల్, నల్గొండ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్నికల సన్నాహక సభ ఏర్పాటు చేశారు.ఆరు సంవత్సరాలుగా నిత్యం పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తున్నానని..తనను గెలిపించి రాష్ట అభివృద్ధిలో భాగం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి తదితరులు పాల్గొన్నారు

ఇదీ చదవండి:అరకిలోమీటరు వెంటాడి.. దొంగను పట్టుకున్న యువతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.