ETV Bharat / state

ఆలిండియా నీట్​ ఫలితాల్లో మెరిసిన భద్రాచలం విద్యార్థి - నీట్​ ఫలితాలు లేటెస్ట్​ వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన గంటా వెంకట రామారావు కుమారుడు హరినాగేంద్ర ప్రభాస్​... ఆలిండియా నీట్​ పరీక్ష ఫలితాల్లో 6,680 ర్యాంకుతో తన సత్తా చాటాడు. వైద్యవిద్య పూర్తి చేసి సమాజ సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రభాస్​ తెలిపారు.

bhadrachalam resident scored all india rank in neet results
ఆలిండియా నీట్​ ఫలితాల్లో మెరిసిన భద్రాచలం విద్యార్థి
author img

By

Published : Oct 17, 2020, 4:09 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన గంటా వెంకటరామారావు కుమారుడు నాగేంద్ర ప్రభాస్​ సెప్టెంబర్​ 13న జరిగిన ఆలిండియా మెడికల్​ నీట్​ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించి... తల్లిదండ్రులతో పాటు స్థానికుల మన్ననలు పొందాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి ప్రభాస్​... డాక్టర్​ విద్య చదివి సమాజానికి సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభాస్​ తెలిపారు.

తల్లిదండ్రులు, మేనమామ ప్రోత్సాహంతో పదో తరగతిలో 9.8, ఇంటర్​లో 9.9 సాధించి... ప్రథమస్థానంలో నిలిచారు. తాజాగా వెలువడిన నీట్​ ఫలితాల్లో ఆలిండియా 6,860 ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నారు. ప్రభుత్వ మెడికల్​ కళాశాలలో సీటు రావాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన గంటా వెంకటరామారావు కుమారుడు నాగేంద్ర ప్రభాస్​ సెప్టెంబర్​ 13న జరిగిన ఆలిండియా మెడికల్​ నీట్​ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించి... తల్లిదండ్రులతో పాటు స్థానికుల మన్ననలు పొందాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి ప్రభాస్​... డాక్టర్​ విద్య చదివి సమాజానికి సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభాస్​ తెలిపారు.

తల్లిదండ్రులు, మేనమామ ప్రోత్సాహంతో పదో తరగతిలో 9.8, ఇంటర్​లో 9.9 సాధించి... ప్రథమస్థానంలో నిలిచారు. తాజాగా వెలువడిన నీట్​ ఫలితాల్లో ఆలిండియా 6,860 ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నారు. ప్రభుత్వ మెడికల్​ కళాశాలలో సీటు రావాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.

ఇవీ చూడండి: వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.