ETV Bharat / state

రామచంద్రుని ఆదాయ లెక్కింపు ప్రక్రియ మొదలు

author img

By

Published : Sep 18, 2019, 1:42 PM IST

భద్రాచల రామచంద్రుని హుండీల లెక్కింపు ప్రక్రియను ఆలయ అధికారులు ప్రారంభించారు. సుమారు 200 మంది సిబ్బందితో సీసీ కెమెరాల నిఘా నడుమ ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

BADRACHALAM HUNDI COUNTING

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహిస్తున్నారు. గత 80 రోజులుగా భక్తులు స్వామివారికి హుండీలో వేసిన నగదు, వెండి, బంగారం ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఆలయ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల భక్తులు కలిపి సుమారు 200 మందికిపైగా లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఆలయ ఈవో రమేష్ బాబు సమక్షంలో... సీసీ కెమెరాల నిఘాలో ఆదాయ లెక్కింపును నిర్వహిస్తున్నారు. 80 రోజుల ఆదాయం కోటికి పైగా రావచ్చునని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

రామచంద్రుని ఆదాయ లెక్కింపు ప్రక్రియ మొదలు

ఇవీ చూడండి: కేసీఆర్ సారూ.. మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహిస్తున్నారు. గత 80 రోజులుగా భక్తులు స్వామివారికి హుండీలో వేసిన నగదు, వెండి, బంగారం ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఆలయ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల భక్తులు కలిపి సుమారు 200 మందికిపైగా లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఆలయ ఈవో రమేష్ బాబు సమక్షంలో... సీసీ కెమెరాల నిఘాలో ఆదాయ లెక్కింపును నిర్వహిస్తున్నారు. 80 రోజుల ఆదాయం కోటికి పైగా రావచ్చునని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

రామచంద్రుని ఆదాయ లెక్కింపు ప్రక్రియ మొదలు

ఇవీ చూడండి: కేసీఆర్ సారూ.. మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి..

Intro:tg-kmm-01_28_madhiralo bjp pressmeet_visuvals 2_-c1_kit no ts100889 తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా అవతరించిం దని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్రెడ్డి పేర్కొన్నాడు ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు కెసిఆర్ ర్ నియంతృత్వ అప్రజాస్వామిక పాలన కు ఎదురొడ్డే శక్తి ఇ ఒక్క భాజపా కే ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకో లేని స్థితికి చేరిందని ప్రజలు ప్రత్యామ్నాయంగా భాజపా వైపు చూస్తున్నారన్నారు త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ నాయకులు భాజాపా లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు రు రానున్న భవిష్యత్తు అంతా భాజపా దేనని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం అన్నారు రానున్న పురపాలక ఎన్నికలలో గత పార్లమెంట్ ఎన్నికల వలే సత్తా చూపనున్నట్లు చెప్పారు సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ పెరుమాళ్లపల్లి విజయరాజు చిలువేరు సాంబశివ రావు పాపట్ల రమేష్ స్వర్ణ కర్ పాల్గొన్నారు


Body:కె.పి


Conclusion:కె పి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.