రాష్ట్రంలో అటవీ సంపద పెంపుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అటవీ, విద్యుత్, ఆబ్కారీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపుదిద్దుకుంది. ప్రభుత్వ నిర్ణయాలు, అధికార యంత్రాంగం ప్రణాళికలపై ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖాధికారి డా. ప్రభాకర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇవీ చూడండి:అగ్రిగోల్డ్ ఆస్తులమ్మండి..!