ETV Bharat / state

మిడతల దండు కదలికలపై ఆరా.. హెలీకాప్టర్​లో ప్రత్యేక బృందం

author img

By

Published : May 31, 2020, 12:58 PM IST

Updated : May 31, 2020, 1:23 PM IST

మిడతల దండు కదలికలపై హైదరాబాద్ నుంచి ప్రత్యేక కమిటీ హెలికాఫ్టర్​లో ఆదిలాబాద్ చేరుకుంది. అనంతరం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయనుంది.

మిడతల దండు కదలికలపై ఆదిలాబాద్ చేరిన ప్రత్యేక బృందం
మిడతల దండు కదలికలపై ఆదిలాబాద్ చేరిన ప్రత్యేక బృందం

మిడతల కదలికలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర కమిటీ బృందం ఆదిలాబాద్​కు చేరుకుంది. కలకలం రేపుతోన్న మిడతల దండుపై తొలుత తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా సరిహద్దు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనతో సమావేశమైన అనంతరం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రెండు జిల్లాల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు.

మిడతల దండు కదలికలపై ఆదిలాబాద్ చేరిన ప్రత్యేక బృందం

ఇవీ చూడండి : పొంచి ఉన్న ముప్పు.. కరోనా వైరస్​ జీవాయుధమేనా!

మిడతల కదలికలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర కమిటీ బృందం ఆదిలాబాద్​కు చేరుకుంది. కలకలం రేపుతోన్న మిడతల దండుపై తొలుత తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా సరిహద్దు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనతో సమావేశమైన అనంతరం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రెండు జిల్లాల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు.

మిడతల దండు కదలికలపై ఆదిలాబాద్ చేరిన ప్రత్యేక బృందం

ఇవీ చూడండి : పొంచి ఉన్న ముప్పు.. కరోనా వైరస్​ జీవాయుధమేనా!

Last Updated : May 31, 2020, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.