ETV Bharat / state

'దేశభక్తి లేనివారు దేశంలో ఉండొద్దు'

హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతి ఉత్సవాల్లో సాద్వి సమాహిత మాతాజీ పాల్గొన్నారు. దేశభక్తి లేనివారు దేశంలో ఉండకూడదని మాతాజీ అన్నారు.

author img

By

Published : Feb 20, 2020, 12:39 PM IST

Sadhvi Samahita Mataji participating in Shivaji Jayanti celebrations under HinduWahini at ichhoda  Adilabad district
'దేశభక్తి లేనివారు దేశంలో ఉండొద్దు'

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడలోని గంగారెడ్డి గార్డెన్​లో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతి ఉత్సవ వేడుకల్లో సాద్వి సమాహిత మాతాజీ పాల్గొన్నారు. దేశభక్తి లేనివారు దేశంలో ఉండకూడదని మాతాజీ పేర్కొన్నారు.

హిందువులను వ్యతిరేకించేవారిని సహించేది లేదని పేర్కొన్నారు. ఎన్​ఆర్సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లను ప్రభుత్వం అమలు చేయడం వల్ల తీవ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.

'దేశభక్తి లేనివారు దేశంలో ఉండొద్దు'

ఇదీ చూడండి: ట్రంప్​కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడలోని గంగారెడ్డి గార్డెన్​లో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతి ఉత్సవ వేడుకల్లో సాద్వి సమాహిత మాతాజీ పాల్గొన్నారు. దేశభక్తి లేనివారు దేశంలో ఉండకూడదని మాతాజీ పేర్కొన్నారు.

హిందువులను వ్యతిరేకించేవారిని సహించేది లేదని పేర్కొన్నారు. ఎన్​ఆర్సీ, సీఏఏ, ఎన్​పీఆర్​లను ప్రభుత్వం అమలు చేయడం వల్ల తీవ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.

'దేశభక్తి లేనివారు దేశంలో ఉండొద్దు'

ఇదీ చూడండి: ట్రంప్​కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.