ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని గంగారెడ్డి గార్డెన్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతి ఉత్సవ వేడుకల్లో సాద్వి సమాహిత మాతాజీ పాల్గొన్నారు. దేశభక్తి లేనివారు దేశంలో ఉండకూడదని మాతాజీ పేర్కొన్నారు.
హిందువులను వ్యతిరేకించేవారిని సహించేది లేదని పేర్కొన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లను ప్రభుత్వం అమలు చేయడం వల్ల తీవ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.
ఇదీ చూడండి: ట్రంప్కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు