రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నాగోబా జాతర ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే పవిత్ర గోదావరి జలాలతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు నాగోబా సన్నిధానంలో అనాధిగా వస్తున్న కర్మకాండ ప్రక్రియను పూర్తిచేయగా... జాతరలో కీలకమైన ఘట్టం భేటి... శుక్రవారం జరగనుంది. జాతర విశేషాల గురించి పూర్తివివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఇదీ చూడండి: ఆదివాసీల సంప్రదాయం... నాగోబా జాతర వైభోగం