ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 47 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... అరగంట పాటు మందకొడిగా సాగింది. అనంతరం పుంజుకుంది. 124, 133 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ గంటపాటు ఆలస్యమైంది. ఓటర్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొందరు ఓటర్లు పోలింగ్ స్లిప్పులు లేవంటూ ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నట్లయితే ఓటు వేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: లైవ్ అప్డేట్స్: దంగల్ 2019