ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రవేశ పరీక్షలు - జ్యోతిభా ఫూలే బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నాయి.

ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రవేశ పరీక్షలు
author img

By

Published : Apr 30, 2019, 12:21 PM IST

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం వల్ల సందడి నెలకొంది.

ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రవేశ పరీక్షలు

ఇవీ చూడండి: కాంగ్రెస్​ పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం వల్ల సందడి నెలకొంది.

ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రవేశ పరీక్షలు

ఇవీ చూడండి: కాంగ్రెస్​ పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ

Intro:tg_adb_10_30_jyothibhaphule_av_c5
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
=======================================
(): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ వసతి గురుకుల విద్యాలయం ఆరో తరగతిలో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష కు మంచి స్పందన లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడంతో సందడి నెలకొంది...
.......vsssss



Body:4


Conclusion:9

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.