ETV Bharat / state

పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు

author img

By

Published : May 2, 2020, 7:08 PM IST

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలోని పిప్పర్​వాడ గ్రామస్థులు పేదలకు అల్పాహారం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకున్నారు. మరోవైపు కృష్ణా జిల్లాకు చెందిన మాగంటి మోహన్​ దాస్​ ఆధ్వర్యంలో తెలంగాణ - మహారాష్ట్ర నెల రోజులుగా అన్నదానం చేస్తున్నారు.

పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు
పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు

మానవత్వానికి ప్రాంతంతో సంబంధం ఉండదు. తరతమ భేదం ఉండదు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆదిలాబాద్‌ జిల్లా పిప్పర‌వాడ గ్రామస్థులు ఆపన్నహస్తం అందించారు. అటుకులు, పేలాలు, పల్లీలతో కూడిన అల్పాహారం అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నారు. మరోపక్క కృష్ణాజిల్లాకు చెందిన సోమ కంపెనీ డైరెక్టర్ మాగంటి మోహన్‌దాస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో నెల రోజులుగా క్రమం తప్పకుండా 200 మంది నిరుపేదలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు...

పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు

ఇదీ చూడండి: కాంక్రీట్​ మిక్సర్​ ట్యాంక్​లో 18 మంది కూలీల ప్రయాణం

మానవత్వానికి ప్రాంతంతో సంబంధం ఉండదు. తరతమ భేదం ఉండదు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆదిలాబాద్‌ జిల్లా పిప్పర‌వాడ గ్రామస్థులు ఆపన్నహస్తం అందించారు. అటుకులు, పేలాలు, పల్లీలతో కూడిన అల్పాహారం అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నారు. మరోపక్క కృష్ణాజిల్లాకు చెందిన సోమ కంపెనీ డైరెక్టర్ మాగంటి మోహన్‌దాస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో నెల రోజులుగా క్రమం తప్పకుండా 200 మంది నిరుపేదలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు...

పేదలకు అండగా నిలుస్తోన్న మానవతావాదులు

ఇదీ చూడండి: కాంక్రీట్​ మిక్సర్​ ట్యాంక్​లో 18 మంది కూలీల ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.