ETV Bharat / state

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా

author img

By

Published : Jun 4, 2020, 4:02 PM IST

ఉట్నూరులోని శాంతినగర్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారి మనోహర్​ వెల్లడించారు.

Corona for five of the same family at shantinagar in adilabad
ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని శాంతినగర్​లో బుధవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా బారినపడినట్లు జిల్లా వైద్యాధికారి మనోహర్​ వెల్లడించారు. మండల కేంద్రంలో ఒకేసారి 5 కేసులు రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

బాధితులతో 34 మంది కలిసి ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. మండల కేంద్రంలోని అన్ని దుకాణాలను మూసి వేయించారు. మరోవైపు పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారన్న అనుమానంతో ఉట్నూర్ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని శాంతినగర్​లో బుధవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా బారినపడినట్లు జిల్లా వైద్యాధికారి మనోహర్​ వెల్లడించారు. మండల కేంద్రంలో ఒకేసారి 5 కేసులు రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

బాధితులతో 34 మంది కలిసి ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. మండల కేంద్రంలోని అన్ని దుకాణాలను మూసి వేయించారు. మరోవైపు పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారన్న అనుమానంతో ఉట్నూర్ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీచూడండి: కరోనా సోకిన భర్త ఆచూకీ కోసం హైకోర్టుకు భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.