ETV Bharat / state

ఆచార్య జయశంకర్​కు నివాళి అర్పించిన కలెక్టర్​

ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో పాలనాధికారి దివ్య దేవరాజన్​, జేసీ సంధ్యారాణి ఆచార్య జయశంకర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉద్యోగులందరూ సక్రమంగా విధులు నిర్వహించడమే జయశంకర్​కు మనమిచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్​ తెలిపారు.

author img

By

Published : Aug 6, 2019, 5:49 PM IST

ఆచార్య జయశంకర్​కు నివాళి అర్పించిన కలెక్టర్​

ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ కలెక్టరేట్​లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివ్య దేవరాజన్, జేసీ సంధ్యా రాణి జయశంకర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వర్తించడమే మనమిచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్​ తెలిపారు. బంగారు తెలంగాణ కోసం అందరు కృషిచేయాలని సూచించారు.

ఆచార్య జయశంకర్​కు నివాళి అర్పించిన కలెక్టర్​

ఇవీచూడండి: ఆచార్య జయశంకర్​ను ఆదర్శంగా తీసుకోవాలి: కేటీఆర్​

ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ కలెక్టరేట్​లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివ్య దేవరాజన్, జేసీ సంధ్యా రాణి జయశంకర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వర్తించడమే మనమిచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్​ తెలిపారు. బంగారు తెలంగాణ కోసం అందరు కృషిచేయాలని సూచించారు.

ఆచార్య జయశంకర్​కు నివాళి అర్పించిన కలెక్టర్​

ఇవీచూడండి: ఆచార్య జయశంకర్​ను ఆదర్శంగా తీసుకోవాలి: కేటీఆర్​

Intro:TG_ADB_05_06_JAYASHANKAR_JAYANTHI_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
==================================
ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, జేసీ సంధ్యా రాణి తదితరులు చిత్ర పటానికి పూల మలవేసి నివాళులు అర్పించారు. ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు..... vsss byte
బైట్ దివ్య దేవరాజన్, కలెక్టర్, ఆదిలాబాద్


Body:4


Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.