ETV Bharat / sports

'కామన్వెల్త్​లో భారత్ ఆడాలన్నదే మా ఆకాంక్ష'

వచ్చే కామన్వెల్త్​ క్రీడల్లో భారత్​ పాల్గొనాలని కామన్వె​ల్త్ ఫెడరేషన్ కోరింది. రువాండాలో జరిగే సీజీఎఫ్ ​సమావేశానికి హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది.

author img

By

Published : Jul 28, 2019, 6:14 PM IST

Updated : Jul 28, 2019, 8:20 PM IST

సీజీఎఫ్

2022 బర్మింగ్​హామ్​ కామన్వె​ల్త్​ పోటీల్లో భారత్ పాల్గొనాలని కోరింది కామన్వెల్త్​ ఫెడరేషన్​(సీజీఎఫ్). సమస్యలను పరిష్కరించేందుకు సాయపడతామని భారత ఒలింపిక్ సంఘానికి చెప్పింది. ఈ విషయాన్ని సీజీఎఫ్ ప్రతినిధి టామ్ డేగన్ ఈమెయిల్ ద్వారా తెలిపారు.

"కామన్వెల్త్ క్రీడల్లో భారత్​ పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో జరగబోయే సమావేశాలకు హాజరై తమ సమస్యలు, లక్ష్యాల గురించి చర్చించాలి. భారత్ నిర్ణయం మాకు నిరాశ కలిగించింది". -టామ్ డేగన్, సీజీఎఫ్ ప్రతినిధి

ఇంగ్లాండ్​ బర్మింగ్​హామ్ వేదికగా 2022 కామన్వె​ల్త్​ క్రీడలు జరగనున్నాయి. ఈ టోర్నీ నుంచి షూటింగ్​ను తొలగించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ షూటింగ్​ను తొలగిస్తే కామన్వెల్త్​ క్రీడలను బహిష్కరిస్తామని క్రీడాశాఖామంత్రి కిరణ్​ రిజుజుకు లేఖ రాసింది ఐఓఏ.

ఇది చదవండి: కామన్వెల్త్ క్రీడల్ని బహిష్కరిస్తామని భారత్ హెచ్చరిక

2022 బర్మింగ్​హామ్​ కామన్వె​ల్త్​ పోటీల్లో భారత్ పాల్గొనాలని కోరింది కామన్వెల్త్​ ఫెడరేషన్​(సీజీఎఫ్). సమస్యలను పరిష్కరించేందుకు సాయపడతామని భారత ఒలింపిక్ సంఘానికి చెప్పింది. ఈ విషయాన్ని సీజీఎఫ్ ప్రతినిధి టామ్ డేగన్ ఈమెయిల్ ద్వారా తెలిపారు.

"కామన్వెల్త్ క్రీడల్లో భారత్​ పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో జరగబోయే సమావేశాలకు హాజరై తమ సమస్యలు, లక్ష్యాల గురించి చర్చించాలి. భారత్ నిర్ణయం మాకు నిరాశ కలిగించింది". -టామ్ డేగన్, సీజీఎఫ్ ప్రతినిధి

ఇంగ్లాండ్​ బర్మింగ్​హామ్ వేదికగా 2022 కామన్వె​ల్త్​ క్రీడలు జరగనున్నాయి. ఈ టోర్నీ నుంచి షూటింగ్​ను తొలగించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ షూటింగ్​ను తొలగిస్తే కామన్వెల్త్​ క్రీడలను బహిష్కరిస్తామని క్రీడాశాఖామంత్రి కిరణ్​ రిజుజుకు లేఖ రాసింది ఐఓఏ.

ఇది చదవండి: కామన్వెల్త్ క్రీడల్ని బహిష్కరిస్తామని భారత్ హెచ్చరిక

Pune (Maharashtra)/New Delhi/Rohtak (Haryana), Jul 28 (ANI): Union Minister of Information and Broadcasting Prakash Javadekar was seen listening to Prime Minister Narendra Modi's 'Mann Ki Baat' on Sunday. Union Minister for Health and Family Welfare Harsh Vardhan was also seen listening to PM Modi's 'Mann Ki Baat' along with Bharatiya Janata Party (BJP) workers in the national capital. Meanwhile, BJP working president JP Nadda, who is in Haryana's Rohtak, also listened to PM Modi's 'Mann Ki Baat'along with party workers.
Last Updated : Jul 28, 2019, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.