ETV Bharat / sports

ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన

author img

By

Published : Nov 12, 2020, 6:49 PM IST

Updated : Nov 12, 2020, 10:30 PM IST

ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్​ఇండియా ఆటగాళ్లు సిడ్నీ చేరుకున్నారు. వీరితో పాటు ఐపీఎల్​లో పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీరందరు 14రోజుల పాటు సిడ్నీలోనే క్వారంటైన్​లో ఉండనున్నారు.

Team India arrives in Sydney for Australia tour
సిడ్నీ చేరుకున్న టీమ్​ఇండియా.. 14 రోజుల క్వారంటైన్​

ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాకు పయనమైన టీమ్​ఇండియా క్రికెటర్లు.. గురువారం సిడ్నీలో అడుగుపెట్టారు. వీరితో పాటే లీగ్​లో పాల్గొన్న ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, వార్నర్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు కోహ్లీసేన.. సిడ్నీలోనే 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనుంది. అనంతరం నవంబరు 27న జరిగే తొలి వన్డేలో ఆటగాళ్లు పాల్గొననున్నారు.

జనవరి 19 వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా.. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి. పితృత్వ సెలవులు తీసుకున్న కారణంగా చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం కానున్నాడు.

ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాకు పయనమైన టీమ్​ఇండియా క్రికెటర్లు.. గురువారం సిడ్నీలో అడుగుపెట్టారు. వీరితో పాటే లీగ్​లో పాల్గొన్న ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, వార్నర్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు కోహ్లీసేన.. సిడ్నీలోనే 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనుంది. అనంతరం నవంబరు 27న జరిగే తొలి వన్డేలో ఆటగాళ్లు పాల్గొననున్నారు.

జనవరి 19 వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా.. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి. పితృత్వ సెలవులు తీసుకున్న కారణంగా చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం కానున్నాడు.

Last Updated : Nov 12, 2020, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.