ETV Bharat / sports

'ఇంట్లోనే ఉండండి.. బయటకొస్తే రనౌట్ అవుతారు'

author img

By

Published : Mar 25, 2020, 5:55 PM IST

భారత బౌలర్ అశ్విన్.. తను మన్కడింగ్ చేసిన ఫొటోను పోస్ట్​ చేసి, కరోనా లాక్​డౌన్​పై అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.

'ఇంట్లోనే ఉండండి.. బయటకొస్తే రనౌట్ అవుతారు'
అశ్విన్ మన్కడింగ్

ప్రస్తుతం భారతదేశమంతా లాక్​డౌన్​లో ఉంది. రానున్న 21 రోజుల పాటు ఎవరూ బయటకు రాకుడదని, ప్రధాని మోదీ చేసిన సూచనల మేరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సెలబ్రిటీలు, సోషల్ మీడియా వేదికగా ఈ వైరస్​ అరికట్టటంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ క్రేజీ ట్వీట్ చేశాడు. గతేడాది ఐపీఎల్​లో​ తను మన్కడింగ్ చేసిన ఫొటోను పోస్ట్​ చేసి, ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు.

  • Hahaha, somebody sent me this and told me it's exactly been 1 year since this run out happened.

    As the nation goes into a lockdown, this is a good reminder to my citizens.

    Don't wander out. Stay inside, stay safe! #21DayLockdown pic.twitter.com/bSN1454kFt

    — lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Hahaha, somebody sent me this and told me it's exactly been 1 year since this run out happened.

As the nation goes into a lockdown, this is a good reminder to my citizens.

Don't wander out. Stay inside, stay safe! #21DayLockdown pic.twitter.com/bSN1454kFt

— lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) March 25, 2020

"హహహ, ఇది నాకో ఎవరో పంపించారు. ఈ రనౌట్ జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. దేశం లాక్​డౌన్ ఉన్న సమయంలో పౌరులకు ఇది సరైన సూచన. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి" -రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్

గత ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, ప్రత్యర్థి ఆటగాడు బట్లర్‌ను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది సరైన పద్ధతే అయినప్పటికీ.. కొందరు మాత్రం విమర్శలు చేశారు.

ప్రస్తుతం భారతదేశమంతా లాక్​డౌన్​లో ఉంది. రానున్న 21 రోజుల పాటు ఎవరూ బయటకు రాకుడదని, ప్రధాని మోదీ చేసిన సూచనల మేరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సెలబ్రిటీలు, సోషల్ మీడియా వేదికగా ఈ వైరస్​ అరికట్టటంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ క్రేజీ ట్వీట్ చేశాడు. గతేడాది ఐపీఎల్​లో​ తను మన్కడింగ్ చేసిన ఫొటోను పోస్ట్​ చేసి, ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు.

  • Hahaha, somebody sent me this and told me it's exactly been 1 year since this run out happened.

    As the nation goes into a lockdown, this is a good reminder to my citizens.

    Don't wander out. Stay inside, stay safe! #21DayLockdown pic.twitter.com/bSN1454kFt

    — lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"హహహ, ఇది నాకో ఎవరో పంపించారు. ఈ రనౌట్ జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. దేశం లాక్​డౌన్ ఉన్న సమయంలో పౌరులకు ఇది సరైన సూచన. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి" -రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్

గత ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, ప్రత్యర్థి ఆటగాడు బట్లర్‌ను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది సరైన పద్ధతే అయినప్పటికీ.. కొందరు మాత్రం విమర్శలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.