ETV Bharat / sports

పదేళ్ల తర్వాత పాకిస్థాన్​లో టెస్టు సిరీస్ - Rawalpindi, Karachi, Sri Lanka, PCB, ICC World Test Championship, Shammi de Silva, Bangladesh Cricket Board

దశాబ్దం తర్వాత సుదీర్ఘ ఫార్మాట్​ మ్యాచ్​లకు ఆతిథ్యమిస్తోంది పాకిస్థాన్​. రావల్పిండి, కరాచీ వేదికలుగా శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్​లను ఆడనుంది పాక్​ జట్టు.

10 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​లో టెస్టు సిరీస్
author img

By

Published : Oct 28, 2019, 6:39 AM IST

Updated : Oct 28, 2019, 11:46 AM IST

శ్రీలంకతో టెస్టు సిరీస్​కు వేదికలను ప్రకటించింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ). రావల్పిండి, కరాచీ వేదికలుగా... డిసెంబరులో మ్యాచ్​లు జరగనున్నాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత పాక్​ మళ్లీ టెస్టు సిరీస్​కు ఆతిథ్యమిస్తోంది.

ఐసీసీ ఛాంపియన్​షిప్​లో భాగంగా శ్రీలంక-పాకిస్థాన్​ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ జరగనుంది. డిసెంబర్​ 11న తొలి టెస్టు, 19న రెండో టెస్టు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్​లకు లంక వస్తే... జనవరిలో టీ20 సిరీస్​కు బంగ్లాదేశ్​ వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుందని భావిస్తోంది.

ఉగ్రదాడి తర్వాత...

2009లో లాహోర్​లో లంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. అప్పట్నుంచి ఏ దేశం దాయాది గడ్డపై కాలు మోపలేదు. ఈ ఏడాది సెప్టెంబర్​లో దాదాపు దశాబ్ద కాలం తర్వాత​ టీ20లు, వన్డేలు ఆడేందుకు ఆ దేశం వెళ్లింది లంక జట్టు. అయితే ఈ పర్యటనకు ముందు లంక సీనియర్​ క్రికెటర్లు పాక్​ వెళ్లేందుకు నిరాకరించడం సంచలనమైంది. ఎట్టకేలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపింది లంకబోర్డు. దాయాది దేశం వెళ్లి క్షేమంగా రావాలని లంక ఆటగాళ్లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఫొటోలు అప్పట్లో వైరల్​ అయ్యాయి.

Pakistan hosting  first Test series in 10 years after discussions with the srilanka
తాయెత్తులు కట్టించుకుంటున్న లంక ఆటగాళ్లు

బుల్లెట్​ ప్రూఫ్​ వాహనాల్లో...

భద్రత పట్ల ఆందోళన ఉన్నప్పటికీ పాకిస్థాన్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్న శ్రీలంక క్రికెట్‌ జట్టుకు... ఆ దేశం అధ్యక్ష స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల్లో హోటల్‌కు తరలించింది. వాహనాల్లో క్రీడాకారులను తీసుకెళ్తున్న వీడియోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టాయి.

లైట్లు వెలగలేదు...

అక్టోబర్​ 1న పాక్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డేను డే/నైట్ మ్యాచ్​గా నిర్వహించారు. ఆట జరుగుతున్న సమయంలో కరాచీ స్టేడియంలోని ఫ్లడ్​లైట్లు పదేపదే ఆగిపోవడం వల్ల చాలాసార్లు అంతరాయం కలిగింది. దీనిపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి.

వన్డే సిరీస్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ గెలిచినా.. టీ20 సిరీస్‌లో మాత్రం క్లీన్​స్వీప్​ అయింది. పొట్టి ఫార్మాట్​లో అగ్రస్థానంలో ఉన్న పాక్​ జట్టు... మూడు మ్యాచ్​లూ ఓటమిపాలైంది.

శ్రీలంకతో టెస్టు సిరీస్​కు వేదికలను ప్రకటించింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ). రావల్పిండి, కరాచీ వేదికలుగా... డిసెంబరులో మ్యాచ్​లు జరగనున్నాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత పాక్​ మళ్లీ టెస్టు సిరీస్​కు ఆతిథ్యమిస్తోంది.

ఐసీసీ ఛాంపియన్​షిప్​లో భాగంగా శ్రీలంక-పాకిస్థాన్​ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ జరగనుంది. డిసెంబర్​ 11న తొలి టెస్టు, 19న రెండో టెస్టు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్​లకు లంక వస్తే... జనవరిలో టీ20 సిరీస్​కు బంగ్లాదేశ్​ వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుందని భావిస్తోంది.

ఉగ్రదాడి తర్వాత...

2009లో లాహోర్​లో లంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. అప్పట్నుంచి ఏ దేశం దాయాది గడ్డపై కాలు మోపలేదు. ఈ ఏడాది సెప్టెంబర్​లో దాదాపు దశాబ్ద కాలం తర్వాత​ టీ20లు, వన్డేలు ఆడేందుకు ఆ దేశం వెళ్లింది లంక జట్టు. అయితే ఈ పర్యటనకు ముందు లంక సీనియర్​ క్రికెటర్లు పాక్​ వెళ్లేందుకు నిరాకరించడం సంచలనమైంది. ఎట్టకేలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపింది లంకబోర్డు. దాయాది దేశం వెళ్లి క్షేమంగా రావాలని లంక ఆటగాళ్లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఫొటోలు అప్పట్లో వైరల్​ అయ్యాయి.

Pakistan hosting  first Test series in 10 years after discussions with the srilanka
తాయెత్తులు కట్టించుకుంటున్న లంక ఆటగాళ్లు

బుల్లెట్​ ప్రూఫ్​ వాహనాల్లో...

భద్రత పట్ల ఆందోళన ఉన్నప్పటికీ పాకిస్థాన్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్న శ్రీలంక క్రికెట్‌ జట్టుకు... ఆ దేశం అధ్యక్ష స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల్లో హోటల్‌కు తరలించింది. వాహనాల్లో క్రీడాకారులను తీసుకెళ్తున్న వీడియోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టాయి.

లైట్లు వెలగలేదు...

అక్టోబర్​ 1న పాక్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డేను డే/నైట్ మ్యాచ్​గా నిర్వహించారు. ఆట జరుగుతున్న సమయంలో కరాచీ స్టేడియంలోని ఫ్లడ్​లైట్లు పదేపదే ఆగిపోవడం వల్ల చాలాసార్లు అంతరాయం కలిగింది. దీనిపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి.

వన్డే సిరీస్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ గెలిచినా.. టీ20 సిరీస్‌లో మాత్రం క్లీన్​స్వీప్​ అయింది. పొట్టి ఫార్మాట్​లో అగ్రస్థానంలో ఉన్న పాక్​ జట్టు... మూడు మ్యాచ్​లూ ఓటమిపాలైంది.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
DISNEY
1. Trailer clip - "Maleficent: Mistress of Evil"
WARNER BROS.
2. Trailer clip - "Joker"
STX ENTERTAINMENT
3. Trailer clip - "Countdown"
STORYLINE:
FOR AN ENCORE, 'JOKER' IS NO. 1 AGAIN AT THE BOX OFFICE
"Joker" narrowly bested "Maleficent: Mistress of Evil" to regain the No. 1 spot at the weekend box office in its fourth week of release.
  
The R-rated comic-book hit earned an estimated $18.9 million in ticket sales over the weekend, according to studio estimates Sunday. That came in just above the $18.6 million haul for the "Maleficent" sequel.
  
With such a close race to the top, the order could switch when final figures are released Monday.
  
Todd Phillips' "Joker" recently became the most successful R-rated moved ever, not accounting for inflation, in worldwide release. It's made $849 million globally.
  
No new releases competed with the holdovers. The best-performing newcomer was the horror thriller "Countdown." It grossed $9 million.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 28, 2019, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.