ETV Bharat / sports

'జట్టులో అతనొక్కడికే.. మిగతావారికి నెగటివ్​'

తమ జట్టు ఆటగాడు కిరణ్​ మోరేకు కరోనా పాజిటివ్​ తేలడం వల్ల మిగిలిన సభ్యులకు నిర్ధరణ పరీక్షలు నిర్వహించింది ముంబయి ఇండియన్స్. ఇందులో అందరికీ నెగటివ్​ రావడం వల్ల ఆనందం వ్యక్తం చేసింది.

author img

By

Published : Apr 6, 2021, 9:47 PM IST

no one got positive after kiran more got carona positive
ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్​లో కిరణ్​ మోరేకు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల అప్రమత్తమైన యాజమాన్యం మిగిలిన జట్టు సభ్యులకు టెస్టులు నిర్వహించింది. ఇందులో అందరికీ నెగటివ్​గా​ తేలడం వల్ల ఊపిరిపీల్చుకుంది.

ముంబయి ఇండియన్స్.. ఈ సీజన్​లోని తొలి మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై మైదానం దీనికి వేదిక కానుంది. మొత్తంగా చైన్నైలో ఐదు, దిల్లీలో నాలుగు, బెంగళూరులో మూడు, కోల్​కతాలో రెండు మ్యాచ్​లు ఆడనుంది రోహిత్​సేన.

ముంబయి ఇండియన్స్​లో కిరణ్​ మోరేకు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల అప్రమత్తమైన యాజమాన్యం మిగిలిన జట్టు సభ్యులకు టెస్టులు నిర్వహించింది. ఇందులో అందరికీ నెగటివ్​గా​ తేలడం వల్ల ఊపిరిపీల్చుకుంది.

ముంబయి ఇండియన్స్.. ఈ సీజన్​లోని తొలి మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై మైదానం దీనికి వేదిక కానుంది. మొత్తంగా చైన్నైలో ఐదు, దిల్లీలో నాలుగు, బెంగళూరులో మూడు, కోల్​కతాలో రెండు మ్యాచ్​లు ఆడనుంది రోహిత్​సేన.

ఇదీ చదవండి: స్మిత్​ అద్భుతంగా ఆడగలడు :రికీ పాంటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.