ETV Bharat / sports

ఐదో టీ20లో స్లో ఓవర్​రేట్​- కోహ్లీ సేనకు జరిమానా

author img

By

Published : Mar 21, 2021, 7:05 PM IST

ఇగ్లాండ్​తో జరిగిన ఐదో టీ20లో నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేసింది కోహ్లీ సేన. దీంతో ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.

India fined for slow over-rate in fifth T20I against England
ఐదో టీ20లో స్లో ఓవర్​రేట్​.. కోహ్లీ సేనకు జరిమానా

స్లో ఓవర్ రేట్​ కారణంగా టీమ్​ఇండియా​​ ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోత పడింది. ఇంగ్లాండ్​తో శనివారం జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు​ తక్కువగా వేసింది కోహ్లీ సేన.

దీంతో ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఐసీసీ ఎలైట్​ ప్యానల్​ మ్యాచ్​ రిఫరీ జవగళ్ శ్రీనాథ్. జరిగిన తప్పిదాన్ని టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ​ అంగీకరించాడు.

నిర్ణయాత్మక చివరి టీ20లో గెలిచిన టీమ్​ఇండియా.. ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి: 'ఐపీఎల్ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్​లు ఎందుకు?'

స్లో ఓవర్ రేట్​ కారణంగా టీమ్​ఇండియా​​ ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోత పడింది. ఇంగ్లాండ్​తో శనివారం జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు​ తక్కువగా వేసింది కోహ్లీ సేన.

దీంతో ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఐసీసీ ఎలైట్​ ప్యానల్​ మ్యాచ్​ రిఫరీ జవగళ్ శ్రీనాథ్. జరిగిన తప్పిదాన్ని టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ​ అంగీకరించాడు.

నిర్ణయాత్మక చివరి టీ20లో గెలిచిన టీమ్​ఇండియా.. ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి: 'ఐపీఎల్ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్​లు ఎందుకు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.