ETV Bharat / sports

స్లో ఓవర్​ రేట్​- ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఫీజులో కోత

author img

By

Published : Mar 19, 2021, 6:45 PM IST

భారత్​-ఇంగ్లాండ్​ నాలుగో టీ20లో స్లో ఓవర్ రేట్​ నమోదైంది. దీంతో ఇంగ్లాండ్​ ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ.

England fined for slow over-rate against India in fourth T20I
స్లో ఓవర్​ రేట్​- ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఫీజులో కోత

స్లో ఓవర్ రేట్​ కారణంగా ఇంగ్లాండ్​ ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో 20 శాతం కోత పడింది. టీమ్​ఇండియాతో గురువారం జరిగిన నాలుగో టీ20లో నిర్ణీత సమయంలో ఒక్క ఓవర్​ తక్కువగా వేసింది మోర్గాన్​ సేన.

దీంతో ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఐసీసీ ఎలైట్​ ప్యానల్​ మ్యాచ్​ రిఫరీ జవగళ్ శ్రీనాథ్. జరిగిన తప్పిదాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్​ అంగీకరించాడు.

ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో ఇరు జట్లు చెరో రెండు విజయాలు నమోదు చేశాయి. ఆఖరి,​ నిర్ణయాత్మక మ్యాచ్ శనివారం జరగనుంది. ​

ఇదీ చదవండి: 'టీమ్ఇండియా బెంచ్​ బలానికి ఐపీఎల్​యే కారణం'

స్లో ఓవర్ రేట్​ కారణంగా ఇంగ్లాండ్​ ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో 20 శాతం కోత పడింది. టీమ్​ఇండియాతో గురువారం జరిగిన నాలుగో టీ20లో నిర్ణీత సమయంలో ఒక్క ఓవర్​ తక్కువగా వేసింది మోర్గాన్​ సేన.

దీంతో ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఐసీసీ ఎలైట్​ ప్యానల్​ మ్యాచ్​ రిఫరీ జవగళ్ శ్రీనాథ్. జరిగిన తప్పిదాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్​ అంగీకరించాడు.

ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో ఇరు జట్లు చెరో రెండు విజయాలు నమోదు చేశాయి. ఆఖరి,​ నిర్ణయాత్మక మ్యాచ్ శనివారం జరగనుంది. ​

ఇదీ చదవండి: 'టీమ్ఇండియా బెంచ్​ బలానికి ఐపీఎల్​యే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.