ETV Bharat / jagte-raho

జేసీబీ తగిలి కార్మికుడి మృతి

author img

By

Published : Dec 30, 2020, 7:49 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో విషాదం చోటుచేసుకుంది. పని చేస్తుండగా ప్రమాదవశాత్తు జేసీబీ తగలడంతో కార్మికుడు మృతి చెందాడు. సెల్​ఫోన్ టవర్ కోసం కాలువ తవ్వుతుండగా ఘటన జరిగింది.

worker died on the spot when JCB was hit
జేసీబీ తగలడంతో జహీరాబాద్​లో కార్మికుడు మృతి

పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జేసీబీ తగలడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో చోటుచేసుకుంది. పశ్చిమ బంగాకు చెందిన దిల్వార్ అలీ అనే వ్యక్తి మరణించాడు.

సెల్​ఫోన్​ టవర్ తీగలు వేసేందుకు కాలువ తవ్వుతుండగా అతనికి జేసీబీ బకెట్ తగలడంతో ప్రాణాలు వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జేసీబీ తగలడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో చోటుచేసుకుంది. పశ్చిమ బంగాకు చెందిన దిల్వార్ అలీ అనే వ్యక్తి మరణించాడు.

సెల్​ఫోన్​ టవర్ తీగలు వేసేందుకు కాలువ తవ్వుతుండగా అతనికి జేసీబీ బకెట్ తగలడంతో ప్రాణాలు వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదం.. కారులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.