ETV Bharat / jagte-raho

ఆ కాలనీ నీటిలో తెలియాడుతున్న మృతదేహం

చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలో వరద ముంపునకు గురైన కాలనీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అసలు అతను ఎలా మరణించాడు? ఏ ప్రాంత వాసి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

author img

By

Published : Oct 19, 2020, 4:02 PM IST

Updated : Oct 19, 2020, 4:16 PM IST

the-dead-body-floating-in-the-water-of-that-chandrayangutta-police-station-area
ఆ కాలనీ నీటిలో తెలియాడుతున్న మృతదేహం

హైదరాబాద్​ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పీఎస్​ పరిధిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్​జుబైల్ కాలనీలోని నీటిలో తెలియాడుతున్న ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు ఎలా మరణించాడు? ఎక్కడి నుంచి వచ్చాడు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

హైదరాబాద్​ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పీఎస్​ పరిధిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్​జుబైల్ కాలనీలోని నీటిలో తెలియాడుతున్న ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు ఎలా మరణించాడు? ఎక్కడి నుంచి వచ్చాడు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి : జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!

Last Updated : Oct 19, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.