మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆనంద్బాగ్ వద్ద షార్ట్సర్క్యూట్తో ఓ కారులో మంటలు చెలరేగాయి. ఘటనలో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఏమీ కాకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!